
అశ్విన్ కావ్య ఇంద్రాణీ ముగ్గురు పడుకొని ఉండగా శివాని గట్టిగా తలుపులు బాదూతుందీ అప్పుడు కావ్య కంగారుగా వచ్చి తలుపులు తీస్తుంది అప్పుడు ఏంటి శివాని ఏమైంది అని అడగగా వదిన అమ్మ కనబడటం లేదు నాకు చాలా భయంగా ఉంది అని చెప్తుంది శివాని అప్పుడు కావ్య అత్తయ్య గారు ఇక్కడే పడుకున్నది శివాని తనకు భయంగా ఉంది అంట అని వెటకారంగా చెప్తుంది నాకు బయం వేసి అమ్మ దగ్గర పడుకుందాం అనీ వస్తే అమ్మ ఇక్కడ పడుకుందా అని శివాని అంటుంది అప్పుడు ఇంద్రనీ నాకే భయం వేసి ఇక్కడికి వచ్చి పడుకుంటే నువ్వు నా పక్కనే పడుకుంటే నేనేం చేస్తాను అని ఇంద్రాణి శివా నీతో అంటుంది ఇంద్రాణి రా నువ్వు కూడా ఇక్కడే పడుకో అని శివానికి చెప్తుంది అప్పుడు శివాని ఏంటి మమ్మీ బెడ్ మీద నలుగురం ఎలా పడుకుంటాం అని అక్కడి నుంచి లాక్కుని వెళ్తుంది శివాని ఇంద్రాణి తన రూమ్ లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత
ఏంటి మమ్మీ ఇది నువ్వు వాళ్ల రూమ్ లో ఎలా పడుకుంటావు అని అడగగా అప్పుడు ఇంద్రాణి నాకు చాలా భయం వేసింది అందుకే నేను వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకున్నాను అని అంటుంది అప్పుడు శివాని మమ్మీ నువ్వు నా దగ్గర అబద్దాలు చెప్పకు నీ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది నీకు భయం వేసి అన్నయ్య దగ్గర పడుకోవాలని నువ్వు వెళ్లినప్పుడు ఎందుకు కోపంగా అన్నాయ్య రూం.దగ్గరికి వెళ్ళావా నువ్వు దయచేసి ఇలాంటి అబద్ధాలు చెప్పకు అందరితో మంచిగా ఉండు అని శివని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
సీన్ కట్ చేస్తే:- లో కావ్య కావ్య అశ్విన్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు లేదంటే వాళ్ళ అమ్మకి భయపడి నిన్ను ప్రేమిస్తున్నాడు ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని రెండు చీటీలు రాసుకుంటూ ఉంటుంది.
అమ్మో ఒకవేళ ఈ చీటీలో నో అని వస్తే నేను భరించలేను తట్టుకోలేను అని ఆ చీటీలు ఓపెన్ చేయకుండా అక్కడే వదిలేస్తుంది కావ్య.
ఇంతలోనే బామ్మ అందర్నీ హాల్ లోకి రమ్మని పిలుస్తుంది కావ్య అశ్విన్ అందర్ని రమ్మని పిలుస్తుంది అందరూ వచ్చి ఏంటి అని అడగగానే అశ్విని వాళ్ళ సొంత అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది మీ ఇద్దరూ కచ్చితంగా వెళ్లాలి అని అశ్విన్ కావ్యాలకి చెప్తుంది బామ్మ అలాగే ఇంట్లో ఉన్న ఏడు వారాల నగలు కి మెరుగు పెట్టించి వేసుకుని వెళ్ళండి అని చెప్తుంది నువ్వు ఆ ఏడు వారాల నగలు వేసుకుంటే అచ్చం కుందనపు బొమ్మలా ఉంటావా మా కావ్య అని అంటుంది బామ్మ అప్పుడు ఇంద్రాణికి బామ్మ ఇలా చెబుతుంది ఇంద్రాణీ ఉన్న నగలన్నీ మెరుగు పెట్టించు అని చెప్తుంది అప్పుడు ఇంద్రాణి సరే అని నగలతో పాటు ఆ డూప్లికేట్ ఉంగరానికి కూడా మెరుగు పెట్టిస్తే తేలిపోతుందని అని మనసులో అనుకొని సంతోష పడుతూ ఉంటుంది.
సీన్ కట్ చేస్తే:- లో కావ్య కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది నగలకు మెరుగు పెడితే ఈ డూప్లికేట్ ఉంగరాన్ని కనిపెడతారు అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు కావ్య వాళ్ళ డూప్లికేట్ తాతయ్య కి ఫోన్ చేసి తాతయ్య నాకు ఒక రెండు గంటలు ఇస్తారా అని అడుగుతుంది అప్పుడు ఆ డూప్లికేట్ తాతయ్య నా దగ్గర లేదమ్మా డబ్బు అవసరం ఉంటే 60 వేలకు కుదవ పెట్టేసాను అని అంటాడు అప్పుడు కావ్య ఆ డబ్బులు నేను ఎలాగోలా తీసుకొస్తాను ఆ అందరం నాకు కావాలి అని అంటుంది.
సీన్ కట్ చేస్తే:- లో ఇంద్రాణి నగలకు మెరుగు పెట్టి అతనికి ఫోన్ చేసి రమ్మంటుంది అప్పుడు అతను ఇంటికి దగ్గరలోనే ఉన్నాను అమ్మ వస్తున్నాను అని సమాధానం చెప్తాడు
సీన్ కట్ చేస్తే:- కావ్య డబ్బులు ఎలా అరేంజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా గతంలో అశ్విన్ కాపులకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట్లు గుర్తుకువచ్చి అందులోని కొంత డబ్బు తెలుస్తూ ఉంటుంది అలా కావ్య టెన్షన్ టెన్షన్ గా డబ్బులు తీయడం ఇంద్రాణి గమనించి కావ్య ఏంటి నా టెన్షన్ గా డబ్బులు తీస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్యా డబ్బులు తీసుకుని వెళుతూ ఉంటే అశ్విని ఎదురుగా కావ్య ఎదురుఅవుతుంది ఏంటి కావ్య ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగ బోతుంటే అప్పుడే ఇంద్రణీ అశ్విన్ నాకు తెలిసిన వాళ్లకి కొంచెం డబ్బులు ఇబ్బంది గా ఉంది నీ దగ్గర ఏమైనా ఉంటే కొంచెం ఇస్తావా అని అడుగుతుంది.
Leave a Reply