
సిరి సిరి మువ్వలు: సీరియల్ స్టార్టింగ్ లో ఇంద్రాణి సీతారామయ్య కోసం వెతుకుతూ ఉంటుంది వెనుకనుండి సిద్ధిక్ వెళ్తుంటాడు అలాగే సీతారామయ్య కూడా వెళ్తుంటాడు ఇంతలో ఇందిరా నీతో మాటలు పెట్టిన కీర్తి చెల్లెలు అక్కడి నుండి తీసుకెళ్ళి పోతుంది.
కానీ బయట కార్ లో కూర్చున్న బామ్మ మాత్రం ఇంకా ఇందులోని రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది కార్ లో నుండి దిగి లోపలికి రావడానికి వస్తుంది ఇంతలో సిద్ధికి సీతారామయ్యగారి ఒక గదిలో పెట్టి వస్తాడు ఇంతలో గోడ దగ్గర చేయి చూసిన ఇంద్రాణి సీతారామయ్యగారి అనుకొని దగ్గరికి వస్తుంది నువ్వంటే ఇక్కడున్నావ్ అని సిద్దిక్ ని ఆశ్చర్యంగా అడగగా. అయ్యో తేలు ఆంటీ అని సిద్ధిక్ అనగా అక్కడి నుండి ఇంద్రాణి వెళ్లిపోతుంది.
ఇంతలో అక్కడికి బామ్మ వస్తుంది వెతుకుతూ ఉంటుంది అక్కడికి వచ్చి ఇంతలో బామ్మకి ఇంద్రాణి పర్సు దొరుకుతుంది ఇంద్రాణి అని పిలిచే ఇదిగో నీ పారెసుకున్నవ్ అని ఇచ్చేస్తుంది సరే అత్తయ్య పదండి అని ఇద్దరు వెళ్ళిపోతారు. సీతారామయ్య గారు కాస్త ఊపిరి పీల్చుకుంటాడు.
ఈ పోస్ట్ కూడా చదవండి: అగ్నిసాక్షి టుడే పూర్తి ఎపిసోడ్ -599 రివ్యూ అక్టోబర్ 31, 2019
సీన్ కట్ చేస్తే: కావ్య అశ్విన్ లు ప్లెజర్ ట్రిప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు యాత్రలు నాలుగు రకాలు అందులో ఒకటి దేవుడు యాత్ర రెండవది ప్రదేశాలు చూడడం టూరిజం మూడవది వరెస్ట్ పదవిలో ఉన్నవారు బాధలో నుంచి కోలుకోవడానికి వెళ్లలేదని నాలుగోది వచ్చేసి హనీమూన్ యాత్ర అని కావ్య కి చెప్తాడు అశ్విన్.
అందులో హనీమూన్ యాత్ర అంటే ఇద్దరు ప్రేమికులు కానీ కొత్తగా పెళ్లైన జంట చేసుకునేది మరి మనం ఇద్దరం అలానే చేసుకుందామా అని అడుగుతాడు అవును అంటుంది కావ్య ఒకరికి ఒకరి మీద ప్రేమ ఉంది కదా అని తమాషాగా మాట్లాడుకుని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి బామ్మ ఇంద్రాణి వస్తారు. బామ్మ కావ్య అని పిలవగా వాళ్ళు అక్కడికి వస్తారు తాతయ్యకు యాక్సిడెంట్ అయింది అని చెప్పగా విని షాక్ కి గురవుతాడు. అలాగే కావ్య కూడా చాలా షాకింగ్ గా మాట్లాడుతుంది అవునా అవునమ్మా ఒకసారి వీడియో కాల్ చేసి కనుక్కోండి అని ఇంద్రాణి అనగా అశ్విన్ వీడియో కాల్ చేస్తాడు అక్కడున్న సీతారామయ్య గారు కాల్ లిఫ్ట్ చేస్తాడు అశ్విన్ బాగున్నారా తాతయ్య గారు అని అడగ్గా బాగున్నాం బాబు అని సీతారామయ్యగారు అంటారు ఏంటి తాతయ్య గారు ఆక్సిడెంట్ అయింది అంట బాగా లేదా అని అడుగుతాడు అశ్విన్. బావుంది బాబు అని సమాధానం చెప్తాడు వీడియో కాల్ లో సీతారామయ్య గారు అలానే కావ్య తో కూడా మాట్లాడుతాడు తాతయ్య తాతయ్య బాగున్నావా అని అడుగుతుంది కావ్య నాకేం పర్లేదు అమ్మ బాగుంది నువ్వేం టెన్షన్ పడొద్దు అంటాడు తాతయ్య.
ఈ పోస్ట్ కూడా చదవండి: కథలో రాజకుమారి సీరియల్ టుడే పూర్తి ఎపిసోడ్ – 478 _ అక్టోబర్ 31,2019
ఇంతలో ఇంద్ర నా ఫోన్ లాక్కొని మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ ఫేక్ తాతయ్య పక్కనే ఉండగా ఫేక్ తాతయ్య ఇందిరా నీతో మాట్లాడుతాడు. అవునమ్మా ఒకసారి వీడియో కాల్ చేసి కనుక్కోండి అని ఇంద్రాణి అనగా అశ్విన్ వీడియో కాల్ చేస్తాడు అక్కడున్న సీతారామయ్య గారు కాల్ లిఫ్ట్ చేస్తాడు అశ్విన్ బాగున్నారా తాతయ్య గారు అని అడగ్గా బాగున్నాం బాబు అని సీతారామయ్యగారు అంటారు ఏంటి తాతయ్య గారు ఆక్సిడెంట్ అయింది అంట బాగా లేదా అని అడుగుతాడు అశ్విన్. బావుంది బాబు అని సమాధానం చెప్తాడు వీడియో కాల్ లో సీతారామయ్య గారు అలానే కావ్య తో కూడా మాట్లాడుతాడు తాతయ్య తాతయ్య బాగున్నావా అని అడుగుతుంది కావ్య నాకేం పర్లేదు అమ్మ బాగుంది నువ్వేం టెన్షన్ పడొద్దు అంటాడు తాతయ్య ఇంతలో ఇంద్రణి ఫోన్ లాక్కొని మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ ఫేక్ తాతయ్య పక్కనే ఉండగా తాతయ్య ఇందిరా నీతో మాట్లాడుతాడు. ఏం లేదండి టైంకి టాబ్లెట్ వేసుకోండి అని అని చెప్పి వెంటనే ఫోన్ అశ్వినికి ఇచేస్తుంది వీళ్లందరూ కలిసి ఫేక్ తాతయ్య ని పెట్టి నన్ను మోసం చేశారు అని మనుషులు అనుకుంటుంది ఇంద్రాణి.
సీన్ కట్ చేస్తే: కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది ఇందులోని నన్ను మోసం చేసిందని గత ఎపిసోడ్ లో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఫోన్ చేసి అయింది రా నిన్ను మోసం చేస్తున్న అమ్మ నిన్ను అశ్విని కి ఇచ్చి పెళ్లి చేయడం అని చెప్పగా నేను నిన్ను ఎలా నమ్మాలి అని అడుగుతుంది కీర్తి నేను జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు వాళ్ళ మాటలు నమ్మి అని చెబుతూనే ఉంటుంది కావ్య సరే ఎప్పుడు ఇందిరా నేతగా నాకు ఫోన్ చేస్తుంది నేను కాన్ఫరెన్స్ పెడతాను విను అనగా కీర్తి సరే అంటుంది అందులో ఇంద్రాణి ఫోన్ చేయగా కాన్ఫరెన్స్ పెట్టి వినిపిస్తూ ఉంటుంది.
ఈ పోస్ట్ కూడా చదవండి: మౌనరాగం సీరియల్ టుడే పూర్తి ఎపిసోడ్ -352, 31 అక్టోబర్ 2019
గతంలో నిన్ను నా కొడుకు నుంచి విడగొట్టి గోగ పెళ్లి చేస్తా అని అంటుంది ఇంద్రాణి ఇంకొక పెళ్లి అంటే నా చెల్లెలు కీర్తి తోనే కదా అని కావ్య అడగగా ఒసే పిచ్చి దాన మీరు సీతారామయ్యగారి మనవరాలు అని తెలిసిన తర్వాత కూడా నీ చెల్లెలిని ఇచ్చి మళ్లీ ఎలా చేస్తా అనుకున్నారు అంటుంది ఇంద్రాణి ఇదంతా వింటున్న కీర్తి చాలా షాక్ అవుతుంది. ఇంద్రాణి నన్ను ఇంత మోసం చేసింది అని ఆలోచిస్తూ ఉంటుంది చూసావా కీర్తి అని అతను ప్రాధేయ పడుతూ ఉంటుంది కావ్య అదేం పట్టించుకోదు ఇంద్రాణి.
సీన్ కట్ చేస్తే: కావ్యా కీర్తి తో మాట్లాడుతుంది చూసావు కదా ఇంద్రాణి నిజస్వరూపం నిన్ను వాడుకొని వదిలేయడానికి ఇదంతా చేస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కావ్య.
ఇదంతా ఆలోచిస్తున్న కీర్తి ఇప్పుడు నేను ఇంద్రాణి అత్తయ్య గారి దగ్గర చెడ్డ అయ్యాను ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా అందరి దగ్గర మంచిగా ఉంటే బాగుంటుందని ముందు ఇంట్లో వాళ్ళ దగ్గర మంచిగా నడుచుకుందాం అనుకుంటుంది కీర్తి.
ఈ పోస్ట్ కూడా చదవండి: కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ -640 రివ్యూ, 31/10/2019
సీన్ కట్ చేస్తే: కావ్య వల్ల తాతయ్య అమ్మ ఫేక్ తాతయ్య లు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇలావుండి మంచి పని అయిందని ఇందులో అక్కడికి కీర్తి వస్తుంది ఈ ఫేక్ తాతయ్య ఇక్కడే కొద్దిరోజులు ఉంటే బాగుంటుంది అని సలహా ఇస్తుంది మళ్లీ వాళ్లు ఏ క్షణమైనా రావచ్చు అని అనగా అవునమ్మా ప్లెజర్ ట్రిప్పు అయిపోయెంత వరకు ఆయన ఇక్కడే ఉంటే బాగుంటుంది అని అంటుంది కీర్తి నీలో ఇంత మార్పు వచ్చిందా అని వాళ్ళ అమ్మ ఆశ్చర్య పోతూ ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ నీలో ఈ మార్పు వచ్చినందుకు నువ్వు అక్క మీద చూపింస్తున్న బాధ్యతకు అనగా కీర్తి సంతోషిస్తూ ఉంటుంది కావున ఇదంతా కాదు అక్క సలహా తోనే జరగాలి కదా కావ్య సలహా తీసుకొని చేద్దాము అంటుంది కీర్తి.
సీన్ కట్ చేస్తే: అశ్విన్ ప్లెజర్ ట్రిప్ కోసం హోటల్ లో బుక్ చేస్తూ ఉంటాడు
అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పుడుతుంది
Leave a Reply