
కథలో రాజకుమారి: సీరియల్ స్టార్టింగ్ లో దొంగ ఎవరో తెలియదు అక్క ఇక్కడి నుంచి కదిలేది లేదని పావని లోపలికి వెళుతుంది మన బ్యాగులు కూడా లోపల పెట్టు అవని అని సులోచన అంటుంది.
రాత్రి బైక్ పై అవని అక్షయ్ వెళ్తూ ఉంటారు ఒక చోటికి తీసుకు వెళ్లి బైక్ నాతోని చెబుతుంది అక్షయ్ కి ఇక్కడే ఉండండి అని చెప్పి అవని ఎక్కడికో వెళ్తుంది మహేష్ ఫ్రెండ్ వీరబాబు ఎక్కడ అని ఒక వ్యక్తిని అడిగి తెలుసుకొని బైక్ దగ్గరికి వస్తుంది అవని.
ఈ పోస్ట్ కూడా చదవండి:మౌనరాగం సీరియల్ టుడే ఎపిసోడ్ -351 రివ్యూ, 30/10/2019
కట్ చేస్తే: రాత్రిపూట రూమ్ లో పైల్స్ చూసుకుంటాడు రాయుడు మజ్జిగ ఇవ్వడానికి వచ్చిన సిద్ధం మా తమ్ముడిని చెడగొడుతున్నావ్ కదా నువ్వు అని రాయుడుతో అంటుంది. కథలో రాజకుమారి సీరియల్ స్టార్టింగ్ లో దొంగ ఎవరో తెలియదు అక్క ఇక్కడి నుంచి కదిలేది లేదని పావని లోపలికి వెళుతుంది మన బ్యాగులు కూడా లోపల పెట్టు అవని అని సులోచన అంటుంది.
10 లక్షలు డబ్బు పావని బ్యాగ్ లో ఎందుకు పెట్టావ్ అనీ సిద్ధమ్మ రాయుడి ని అడుగుతుంది. రాధాకృష్ణ కుటుంబాన్ని అవమానించడానికి ఇలా చేసావు అని అర్థమైంది అంటుంది సిద్దమ్మ. వదినమ్మ ఎంత బాధ పడి ఉంటుంది అయ్యా అని అంటుంది దాసప్ప పావని బ్యాగ్ లో ఎవరూ చూడకుండా 10 లక్షలు పెట్టిన సంగతి రాయుడు కూ గుర్తుకు వస్తుంది.
ఒకచోట స్నేహితులిద్దరూ మద్యం తాగుతూ ఉంటారు అక్కడికి బైక్ పై వస్తారు అవని అక్షయ్ ఆ ఇంటి ముందు వీరబాబు అని అరవ గా తాగుతున్న ఆ వ్యక్తులలో వీరబాబు వచ్చి వాళ్లని కలుస్తాడు మహేష్ రాయుడు ని చంపబోయిన సంగతి నీకు తెలుసా అని వీరబాబు ని అడుగుతుంది మహేష్ కొత్త వ్యక్తులతో కలుస్తూ ఉండేవాడు ఈ విషయం ఏమైనా మాట్లాడుతుంటే వాడా అని వీరబాబు ని ప్రశ్నిస్తుంది అవని. మహేష్ ఎండనుంచి రాయుడు ఎందుకు వెళ్లేవాడిని మళ్లీ రాయుడు ఇంటి నుంచి మహేష్ ఇంటికి వెళ్ళే వాడు అని చెప్తాడు వీరబాబు ఎవరిని మహేష్ కలవలేదు అని అడుగుతుంది అవని ఎవరిని కలవలేదని చెబుతాడు వీరబాబు ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు అవని, అక్షయ్ లు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత జయరామ్ కి ఫోన్ చేసి వాళ్లు వచ్చిన విషయం చెబుతాడు వీరబాబు.
ఈ పోస్ట్ కూడా చదవండి:వదినమ్మ సీరియల్ టుడే ఎపిసోడ్ రివ్యూ, ఎపిసోడ్ -146 _ అక్టోబర్ -30-2019
కట్ చేస్తే: ఒంటరిగా బాల్కని లో రగిలిపోతున్న పావని దగ్గరికి వెళ్లి ఏ దొంగ అని పలకరిస్తుంది స్వర్ణ ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారు కదా అని అడుగుతుంది స్వర్ణ అసలు ఆ దొంగ ఎవరు అని స్వర్ణ అనగా నువ్వే అని అంటుంది పావని.
పావని మాటలకు కంగారు పడుతుంది స్వర్ణ బ్యాగు ఇవ్వనందుకు ఈ పని చేశావు అని డౌట్ గా ఉంది అని పావని అంటుంది.అలాంటి పని చేయను అని చెబుతోంది స్వర్ణ ఇద్దరూ ఆ పని ఎవరు చేసినా ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు అవన్నీ ఏమో అని సందేహ పడుతుంది స్వర్ణ నాకు అవని మీద డౌటు ఉందని రాయుడు కోపానికి నన్ను బలి చేయాలనుకుని ఉందేమో అంటుంది పావని
కట్ చేస్తే: రాత్రివేళలో అక్షయ్ అవని రాయుడు జయరాం ఒకచోట కలుస్తారు ఎక్కడికి వెళ్లారు అని అక్షయ్ అవని లను అడుగుతాడు రాయుడు. ఏం జరిగిందో విచారించడానికి మీరు వెళ్లారు అనమటా అని అవనితో అంటాడు రాయుడు. అందుకు అక్షయ్ అవుననే చెబుతాడు అవన్నీ మేము చూసుకుంటాం మీరు దీపావళి పండుగ ఎలా చేయాలో అని ఆలోచించండి అని అక్కడి నుండి వెళ్ళి పోతాడు రాయుడు నిజంగా మీరు నాన్న శత్రువు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే నన్ను కూడా వెంట పెట్టుకుని పొండి అని జయరాం అంటాడు ఆ తర్వాత అవన్నీ వీరబాబు నీ కలిసిన విషయం జయరామ్ కు ఎలా తెలిసింది అని అనుమాన పడుతుంది.
ఈ పోస్ట్ కూడా చదవండి: కార్తీక దీపం తెలుగు సీరియల్ టుడే ఎపిసోడ్ - 639 రివ్యూ, అక్టోబర్ -30-2019
కట్ చేస్తే: తెల్లవారిన తర్వాత హారతి ఇస్తుంది షర్మిల సిద్ధమ్మ అవని లకు అక్కడే సోఫాలో కూర్చున్న పావని అవన్నీ సిద్ధమ్మ లు సరదాగా మాట్లాడుకోవడం చూసి ఓర్వ లేక పోతుంది హారతి ఇవ్వడానికి షర్మిల పావని దగ్గరికి వస్తుంది సిద్ధమ్మ అవన్నీ తో సరదాగా మాట్లాడుతుండగా వాళ్లని షర్మిలకి కి చూపించి సంతోషం అంటే అది అలా నువ్వు ఎప్పుడైనా ఉన్నావా?? అని అడుగుతుంది పావని మీ అత్తయ్య నీకు అంత దగ్గరగా ఉందా భుజం తట్టి తల నిమిరిందా లేదు అని పావని అంటుంది. అవన్నీ ఇంటి కోడలు లేకపోతే వారసురాలు అని ఎవరైనా చూస్తే అనుకుంటారని పావని షర్మిలతో అంటుంది కత్తి గుచ్చుకోకుండా ఉండేందుకు చీర నగలు ఇచ్చారని ఇప్పుడు అవని అడిగితే ఆస్తి కూడా రాసి చేస్తారని పావని అంటుంది అవన్నీ ని కోపంగా చూస్తుంది షర్మిల.
అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Leave a Reply