
కథలో రాజకుమారి: సీరియల్ స్టార్టింగ్ లో రాధాకృష్ణ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకచోట చేరి ఉంటారు పంతానికి పోవద్దని పావనీతో అంటాడు రాధాకృష్ణ. బ్యాంకులో డబ్బులు దొరికినప్పుడు నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు అని అంటుంది అవని రాధాకృష్ణతో రాయుడు ముందు ఆ నిందను నామీద వేసుకుంటాను అందరం ఇక్కడి నుంచి వెళ్లి పోదాము అని పావని తో అంటాడు రాధాకృష్ణ.
మీ మీద ఆ నింద ఎందుకు వేసుకుంటారు అని అవని అంటే మాకు నిందలు కొత్త కాదు అని సులోచన ఉంటుంది. ఈ అవని నే ఆ డబ్బులు తీసి నా బ్యాగులో పెట్టి ఉంటుందని అని తన సందేహాన్ని అందరిముందు వ్యక్తం చేస్తోంది ఇదంతా పావని చేసి ఏమైనా నటిస్తోంద అని స్వర్ణ మనుసులో అనుకుంటుంది.
ఈ పోస్ట్ కూడా చదవండి: మౌనరాగం సీరియల్ టుడే పూర్తి ఎపిసోడ్ -352, 31 అక్టోబర్ 2019
అలాంటి పనులు నేను చేయను అని అవని పావని నీతో అంటే. ప్రమాణం చేసి చెప్పు అని మిత్ర అంటాడు దేవుని మీద ప్రమాణం చేసి నేను ఆ పని చేయలేదు అని చెప్తుంది పావని. అవని ని సపోర్ట్ చేస్తూ పావనితో వాదిస్తాడు రాధాకృష్ణ నిజాన్ని ఎవరు దాచలేము అని ఆ దొంగను పట్టుకుంటామని పావని అంటుంది.
సీన్ కట్ చేస్తే: ముగ్గురు మహిళలు జయరాం చెప్పారని రాయుడు ఇంటికి వస్తారు ఇక్కడికి ఒక స్వచ్ఛంద సంస్థ సహాయం కోసం వచ్చామని ఈ ఊరిలో ఎవరిని అడిగినా మీ పేరే చెబుతున్నారు అని అంటుంది ఒక మహిళ జయరాం ని కలిస్తే మిమ్మల్ని కలవమన్నాడు అందుకే వచ్చాను అని అంటుంది ఆ మహిళ. దాసప్పను ఐదు లక్షలు తీసుకురమ్మటడూ రాయుడు. జయరాం ని వాళ్ళకి ఇవ్వమని చెబుతాడు రాయుడు. ఆ స్వచ్ఛంద సంస్థ ను చూసిన తర్వాత డబ్బులు ఇవ్వచ్చు కదా అయ్యగారు అని అవని అంటే నేను వెళ్లి చూసి వస్తాను ఇంకా ఏమైనా కావాలా ఏమో అని జయరాం అంటాడు. మొత్తానికి అ మహిళా ఐదు లక్షలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది అవనికి వల్ల పై అనుమానం వస్తుంది బయటికి వెళ్లి చూడగా కారు దగ్గర డబ్బులు జయరాం కి ఇస్తుంటారు వాళ్ళు ఇదేదో సంగతి తెలిసిన విషయమే అని అనుకుటుంది అవని.
ఈ పోస్ట్ కూడా చదవండి: సిరి సిరి మువ్వలు సీరియల్ టుడే పూర్తి ఎపిసోడ్ -244 రివ్యూ 31 అక్టోబర్ 2019
సీన్ కట్ చేస్తే: ఇంతలో పావని గురించి అవని చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి రాయుడికి అక్కడ ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి దాసప్ప పావని తీసుకువస్తాడు మా రాధా కుటుంబంలో నువ్వు ఒక్కదానివే తేడాగా కనిపిస్తున్నావు అని అంటాడు రాయుడు. అందుకే ఇక్కడికి పిలిపించాను అని నీకు ఏం కావాలో కోరుకో అని అంటాడు రాయుడు. ఈ రాయుడిని నా వైపు తిప్పుకోవాలని పావని మనసులో అనుకుంటుంది.
రాధా కృష్ణ కుటుంబం నాకు చేసిన అన్యాయం గురించి మొత్తం చెప్తా అని మనసులో అనుకుంటుంది. నేను తప్పకుండా న్యాయం చేస్తా అంటాడు రాయుడు. నేను అక్షయ్ ప్రేమించుకున్నామని అందరూ కలిసి అక్షయ్ కి అవని కి పెళ్లి చేశారని తప్పని పరిస్థితిలో నేను మిత్రుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెబుతోంది తనకి ఏదో ఒక న్యాయం చేయమని రాయుడు అడుగుతుంది పావని.
ఈ పోస్ట్ కూడా చదవండి: అగ్నిసాక్షి టుడే పూర్తి ఎపిసోడ్ -599 రివ్యూ అక్టోబర్ 31, 2019
మీకు జరిగిన అన్యాయాన్ని తొలగించేయాలి అంటే అక్షయ్ అవని చంపేయాలి అని రాయుడు అంటాడు రాయుడు అన్న మాటలకి పావని సంతోషంగా చంపేయండి అంకుల్ అని అంటుంది. ఈ కథ విన్నాక సమస్య నువ్వే అనిపిస్తుంది అంటాడు రాయుడు నీవల్లే నా స్నేహితుడి కుటుంబానికి అన్యాయం జరిగింది నిన్ను చంపితే సరిపోతుంది అని గన్ గురిపెడతాడు రాయుడు.
ప్లీజ్ నన్ను ఏం చేయవద్దని వేడుకుంటుంది పావని మా రాధాకృష్ణ కోడలి కాబట్టి నీకు ఒక అవకాసం ఇస్తాను రాధాకృష్ణ కుటుంబంలో అందరితో బాగా ఉండు అని చెబుతాడు రాయుడు మళ్లీ ఏదైనా తేడా జరిగితే సీమ నుంచి నువ్వు కాదు వెళ్ళేది నీ శవం వెళుతుందని హెచ్చరించి అక్కడి నుంచి పంపించి చేస్తాడు పావని రాయుడు.
ఈ పోస్ట్ కూడా చదవండి: కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ -640 రివ్యూ, 31/10/2019
సీన్ కట్ చేస్తే: దాసప్ప ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుండగా అవని కాఫీ తీసుకుని అక్కడికి వస్తుంది. కాఫీ ఇచ్చినందుకు నువ్వు ఎంత మంచి దానివి అమ్మా అంటాడు దాసప్ప అన్ని పనులు నువ్వే చూసుకుంటావు అని అడుగుతుంది అవన్నీ అప్పుడు దాసప్ప, సిద్ధమ్మ ఊర్లో హోమ్ మినిస్టర్ అని అన్ని సమస్యలు తీరుస్తుందని. జయరాం పొలం ఫ్యాక్టరీ పనులు చూసుకుంటాడని చెప్తాడు దాసప్ప.
కంపెనీ ఉందా అని అవని అడిగితే అవును పాతబడిన ఫ్యాక్టరీ ఒకటి ఉందని అది వూరి బయట వుందని. అదే ఫ్యాక్టరీలో ఆఫీస్ ఉందని అక్కడి నుంచే జయరామ్ అన్ని పనులు చేస్తాడు అని చెప్తాడు దాసప్ప
అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Leave a Reply