
కథలో రాజకుమారి:- సీరియల్ స్టార్టింగ్ లో రాయుడు ఇంట్లో రాధాకృష్ణ కుటుంబంతో కలిసి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే ఇక్కడికి ఎందుకు పిలిపించారు అని అడుగుతాడు మిత్ర మీరందరూ కలిసి మెలిసి ఉండకపోయినా కలిసిమెలిసి ఉన్నట్లు నటించమని వారందరితో అంటాడు రాధాకృష్ణ ఈ ఊరిలో నా పరువు కాపాడండి అని అంటాడు రాధాకృష్ణ.
కట్ చేస్తే:- మంచి గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటే అవని ఒకటి మంచిది అనిపించుకొవలి అని చేస్తుందని స్వర్ణ పావనితో అంటుంది. మార్కుల కోసం ట్రై చేస్తుందని పావని అంటుంది ఇంతలో అక్కడికి అవని వస్తుంది అయ్యగారు అందరిని సంతోషంగా ఉండాలంటే ఎవరికివారు లెక్కలేసుకొని కొనుక్కుంటున్నారు కదా అని అంటుంది అని నోరు పారేసుకోకు అంటుంది పావని.
మిత్ర అక్కడికి వస్తాడు ఆవిడ ఒక్కటే పనిచేస్తుందట మనం తిని తిరుగుతున్నాము అంట అని అంటుంది పావని. ఎక్కడికి వెళ్తున్నాము అని అడుగుతాడు అవని ని మిత్ర మనల్ని అవని ఎందుకు టార్గెట్ చేస్తుంది అని స్వర్ణ అంటే మీరు టార్గెట్ చేసుకొని అవని మీద పడతార అని అంటాడు సుడాన్శ్ స్వర్ణ తో. అవును అని అవని అంటుంది చాడీలు చెప్పకూ అని వెంటనే పావని అవని పై సీరియస్ అవుతుంది అక్కడికి రాధాకృష్ణ సులోచన అక్షయ్ వస్తారు మీరు కావాలనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని స్వర్ణ అంటుంది పొద్దున్నే లేచి కల్లాపి చల్లి ముగ్గు పెట్టావు కదా పడేసావ్ కదా అని పావని అవని తో అంటుంది.
మమ్మల్ని సొంబెరులాగా చూస్తున్నారు అని స్వర్ణ అంటుంది మీరు ఎలా ప్రవర్తిస్తే అలా చూస్తారు అని రాధాకృష్ణ స్వర్ణ తో అంటాడు అలాగుంటే నే కదా మనం చులకన అయేది అని పావని అంటుంది స్వర్ణతో రాధాకృష్ణ కుటుంబసభ్యుల మధ్య చర్చ జరుగుతుండగా పై నుండి కిందికి దిగుతు దాసప్ప వస్తాడు ఇక్కడ వాళ్ళ మధ్య చర్చ జరగడానికి చూసి అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు వాళ్లు అక్కడ మాట్లాడింది అంతా విని ఇన్ని రోజులు కలిసి ఉన్నట్లు నటిస్తున్నారా ఈ విషయం బావకు చెప్తాను అని దాసప్ప మనుషులు అనుకుంటాడు పావని ఇంటికి కోడలు కావడం ఎవరికి ఇష్టం లేదని అందుకే అందరూ కూడా గొడవలు పెట్టుకుంటున్నారని మిత్ర అంటాడు.
అందుకే అవని ఏం చేసినా అందులో మంచి చూస్తారని నేను ఏం చేసినా అందులో చెడు చూస్తారని పావని అంటుంది నేను నీ కొడుకు నేను అని మిత్ర రాధాకృష్ణ అని అడుగుతాడు.
రాయుడు మెట్ల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అంతా చేయకు అంటాడు రాధాకృష్ణ. రాయుడు ఈ మాటలు అన్నీ వింటూ ఉంటాడు. అక్షయ్ మిత్రాలు ఇద్దరు ఒకరి చొక్కాలు పట్టుకోవడం వల్ల అక్కడ కూడా ఇంకా కొంచెం తీవ్రంగా అవుతుంది. రాయుడు ఇక్కడ జరిగేది అంతా పైనుంచి చూస్తూ ఉంటాడు వాళ్లు గొడవ పడుతుండగా ఎవరైనా చూస్తున్నారా అని రాధాకృష్ణ అటుపక్క ఇటుపక్క చూస్తూ ఉండగా అది గమనించిన రాయుడు గోడ పక్కకూ వెల్లి దాక్కుని చూస్తుంటాడు.
ఎవరు గొడవ పడొద్దు ఇదంత రాయుడు చూస్తే బాధపడతాడు అని చెప్పి వాళ్ళని పంపి చేస్తాడు రాధాకృష్ణ రాధాకృష్ణ సులోచన లు బయటకు వెళ్తారు రాయుడు ఇదంతా గమనిస్తూ ఉంటాడు రాయుడు ఇంటి అనుచరులతో అవని రాయుడిని చంపాలనుకున్న తన గురించి తెలుసుకుంటుంది. ఎందుకు అలా చేసాడు అని అడుగుతుంది అతను మొదట చాలా మంచివాడు అని అతను ఎవరితో చేయి కలిపాడు తెలియదని ఎందుకు ఇలా మారిపోయాడో తెలియదు అని అంటాడు రాయుడి అనుచరుడు. వాళ్ళమ్మ మహేష్ కోసం ఎదురుచూస్తూ ఉంది అంటాడు వాళ్ళ ఇల్లు ఎక్కడ అని తెలుసుకుంటుంది అవని.
తెలుసుకొని మహేష్ ఇంటికి వస్తుంది మహేష్ మహేష్ అని పిలుస్తుంది. అప్పుడు వాళ్ళ బయటికి వచ్చి జైరాం బాబుతో ఏదో పని ఉందని ముంబైకి వెళ్లాడు అని చెప్తుంది అవిడ మహేష్ కి ఎవరైనా మంచి స్నేహితులు ఉన్నారా అని అడుగుతుంది ఎర్ర బాబు అని ఒకడు మంచి స్నేహితుడు ఉండేవాడు అని చెబుతుంది ఆవిడ ఎర్ర బాబు ఇంటి విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్న అవని ఆవిడకి ఆపరేషన్ అవసరం ఉందని చెబుతుంది రాయుడు సహాయం చేశాడు అని అనుకుంటుంది ఆవిడ ఎవరమ్మా నువ్వు అని అడిగితే నేను పక్క ఊరు అమ్మాయి అని చెబుతోంది అవని
కట్ చేస్తే:- రాత్రి ఒంటరిగా కూర్చొని రాధాకృష్ణ కుటుంబం మధ్య జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్కడికి అందులో రాధాకృష్ణ వస్తాడు ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు రాయుడు ఏదైనా సమస్య ఉంటే చెప్పు అంటాడు. ఎమి లేదు అంటాడు రాధాకృష్ణ.
రేపు మేము మా ఊరు వెళ్ళిపోదామని అనుకుంటున్నాము అని రాధాకృష్ణ రాయుడి తో అంటాడు. దీపావళి వరకు ఉండలేమని పనులు ఉన్నాయి అని చెప్తాడు రాధాకృష్ణ ఆ పనులు ఎప్పుడూ ఉండేదే కదా అని అంటాడు రాయుడు.
అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది
Leave a Reply